- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తల్లి మందలించడంతో ఆత్మహత్య
by Disha Web Desk 22 |
X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): తల్లి మందలించడంతో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య చేసుకుంది. అర్వపల్లి ఎస్ఐబీ. అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లం పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మౌనిక (17) ను తల్లి మందలించడంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక పురుగుల మందు తాగింది. ఇది గమనించిన తల్లి హుటాహుటిన సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story